Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పరుగులు తీయనున్న వందే భారత్ మెట్రో

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (12:40 IST)
దేశంలో వందే భారత్ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా సేవల కోసం ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ యేడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సన్నాహాలు. తొలుత 12 కోచ్‌‍లతో మెట్రో రైళ్లు పరుగులు డిమాండ్ పెరిగితే 16 కోచ్‌లకు పెంచాలని యోచిస్తుంది. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ యేడాది జైలు నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలిపారు. 
 
వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాఫ్‌లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవరాలను దృష్టిలో పెట్టుకుని వందే మెట్రోలలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. 
 
ఈ యేడాది ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్ళలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలను అతి త్వరలో ప్రజలతో పంచుకుంటాం అని ఆయన తెలిపారు. అలాగే, ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకునిరావాలనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments