Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ స్లీపర్ రైలు.. మార్చి 2024 కల్లా పూర్తి

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వందే భారత్. ఈ రైలు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తోంది. వందే భారత్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. కానీ ఇప్పుడు దాని వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నడపబోతున్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా త్వరలో వందే మెట్రో రైలును కూడా ప్రవేశపెట్టనున్నారు. నాన్ ఏసీ ప్రయాణీకుల కోసం అక్టోబర్ 31న నాన్ ఏసీ పుష్ పుల్ రైలును ప్రారంభించించనున్నట్లు మాల్యా తెలిపారు. ఇందులో 22 కోచ్‌లు, ఒక లోకో మోటివ్ వుంటుంది. 
 
వందే భారత్ స్లీపర్ రైలు కోచ్‌గా మారేందుకు సిద్ధంగా వుందన్నారు. అదే సమయంలో మెట్రో కోచ్‌లను సిద్ధంగా వుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బిజి మాల్యా వెల్లడించారు. 
 
స్లీపర్ రైలులో 11 కోచ్‌లు వుంటాయి. మూడు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ టైర్ కోచ్‌లతో కలిసి మొత్తం 16 కోచ్‌లను ఈ రైలుకు చేర్చనున్నట్లు మాల్యా చెప్పారు. ఈ రైలును మార్చి 31, 2024 లోపు ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments