Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ స్లీపర్ రైలు.. మార్చి 2024 కల్లా పూర్తి

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (12:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వందే భారత్. ఈ రైలు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తోంది. వందే భారత్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. కానీ ఇప్పుడు దాని వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నడపబోతున్నట్లు ప్రకటించింది. 
 
అంతేకాకుండా త్వరలో వందే మెట్రో రైలును కూడా ప్రవేశపెట్టనున్నారు. నాన్ ఏసీ ప్రయాణీకుల కోసం అక్టోబర్ 31న నాన్ ఏసీ పుష్ పుల్ రైలును ప్రారంభించించనున్నట్లు మాల్యా తెలిపారు. ఇందులో 22 కోచ్‌లు, ఒక లోకో మోటివ్ వుంటుంది. 
 
వందే భారత్ స్లీపర్ రైలు కోచ్‌గా మారేందుకు సిద్ధంగా వుందన్నారు. అదే సమయంలో మెట్రో కోచ్‌లను సిద్ధంగా వుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బిజి మాల్యా వెల్లడించారు. 
 
స్లీపర్ రైలులో 11 కోచ్‌లు వుంటాయి. మూడు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, నాలుగు టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ టైర్ కోచ్‌లతో కలిసి మొత్తం 16 కోచ్‌లను ఈ రైలుకు చేర్చనున్నట్లు మాల్యా చెప్పారు. ఈ రైలును మార్చి 31, 2024 లోపు ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments