Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన ఐఆర్టీసీ - రైల్వే టిక్కెట్ల బుకింగ్ పరిమితి పెంపు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (17:01 IST)
ఇండియన్ రైల్వే క్యాటిరింగ్ అండ్ టూరిజం సంస్థ (ఐఆర్‌టీసీ) రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే టిక్కెట్ల బుకింగ్ పరిమితిని పెంచింది. ఆధార్ కార్డుతో అనుసంధానం లేని యూజర్ ఐడీపై నెలలో కేవలం ఆరు టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇపుడు ఈ సంఖ్యను 12కు పెంచింది. అలాగే, ఆధార్ నంబరును అనుసంధానం చేసిన యూజర్ ఐడీపై బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్య 12 ఉండగా, దీన్ని 24కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది రైలు ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలిగించనుంది. 
 
రైళ్లలో ప్రయాణించే వారు నెలలో ఆరు లేదా 12 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో అంతకు మించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇపుడు ఈ పరిమితి సంఖ్యను రెట్టింపు చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ టిక్కెట్లను మిస్‌యూజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఐఆర్టీసీ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments