Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము బెల్టులో దాచి 16 కేజీల బంగారం స్మగ్లింగ్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:57 IST)
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు నుంచి 8.40 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పెట్టుకున్న నడుము బెల్టులో 16 కేజీల బంగారాన్ని దాచిపెట్టి అగ్రమంగా తరలిస్తుండగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments