Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము బెల్టులో దాచి 16 కేజీల బంగారం స్మగ్లింగ్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:57 IST)
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు నుంచి 8.40 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పెట్టుకున్న నడుము బెల్టులో 16 కేజీల బంగారాన్ని దాచిపెట్టి అగ్రమంగా తరలిస్తుండగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments