Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము బెల్టులో దాచి 16 కేజీల బంగారం స్మగ్లింగ్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:57 IST)
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు నుంచి 8.40 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు పెట్టుకున్న నడుము బెల్టులో 16 కేజీల బంగారాన్ని దాచిపెట్టి అగ్రమంగా తరలిస్తుండగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో సీటు కింద పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ వెండిని అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments