ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే థర్డ్ వేవ్... : ఐఎంఏ

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (15:45 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయని పక్షంలో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. 
 
కరోనా రెండో దశలో ఏర్పడిన ప్రళయాన్ని కళ్ళారా చవిచూశామని, ఇపుడు మరింత అప్రమత్తంగా లేకపోతే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సాధారణ సాధారణ జనజీవన పిరిస్థితులు నెలకొనివున్నాయని గుర్తు చేసిన ఐఎంసీ.. ఇపుడు దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పారు. 
 
అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ వైరస్‌ వ్యాప్తిని సులభంగా కట్టడి చేయొచ్చని తెలిపింది. ప్రధానంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ విషయంలో ఏ విధంగా చిత్తశుద్ధితో పని చేశారో అదేవిధంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ దృష్టిసారించాలని కోరారు. లేకనిపక్షంలో ఒమిక్రాన్ ద్వార్ థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments