Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటుకు అడుగు భాగంలో చిల్లులు.. మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్ (video)

Webdunia
శనివారం, 15 మే 2021 (16:36 IST)
కేరళలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి బోటు అడుగు భాగంలో చిల్లు పడటంతో క్రమంగా దానిలోపలికి నీరు చేరడం మొదలైంది. 
 
పడవలోని మత్స్యకారులు దీన్ని గమనించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సాయం కోరారు. దాంతో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
 
అర్ధరాత్రి కోస్ట్ గార్డ్స్‌కు చెందిన విక్రమ్ నౌక సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ప్రమాదానికి గురైన పడవలోని ముగ్గురు మత్స్యకారులను రక్షించారు. 
 
అనంతరం వారిని కొచ్చికి తరలించారు. కోస్ట్ గార్డ్స్ సిబ్బంది విక్రమ్ నౌకలో వచ్చిన మత్స్యకారులను రక్షించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments