Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి కోసం వలస వెళ్లడం ఖాయం : పర్యావరణవేత్త రాజేంద్రసింగ్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:48 IST)
దేశంలో ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి. ఉత్తరభారత దేశం మొత్తం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. మరోవైపు, దక్షిణభారతదేశంలోని పలు రాష్ట్రాలు చుక్క నీటిబొట్టు కోసం అల్లాడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూడా నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలపై ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ స్పందించారు. 
 
ఇప్పటివరు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస రావడమే మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, రాబోయే రోజుల్లో మనవాళ్లు నీటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, అధిక నీటి వాడకమే దానికి కారణం. ఇలాంటి పరిస్థితులను నీటి నిర్వహణ పద్ధతులను అందరం అనుసరిస్తేనే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments