Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి కోసం వలస వెళ్లడం ఖాయం : పర్యావరణవేత్త రాజేంద్రసింగ్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:48 IST)
దేశంలో ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి. ఉత్తరభారత దేశం మొత్తం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోతోంది. మరోవైపు, దక్షిణభారతదేశంలోని పలు రాష్ట్రాలు చుక్క నీటిబొట్టు కోసం అల్లాడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూడా నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి గల కారణాలపై ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ స్పందించారు. 
 
ఇప్పటివరు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస రావడమే మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, రాబోయే రోజుల్లో మనవాళ్లు నీటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, అధిక నీటి వాడకమే దానికి కారణం. ఇలాంటి పరిస్థితులను నీటి నిర్వహణ పద్ధతులను అందరం అనుసరిస్తేనే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments