Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2 - 3 దశల్లో కరోనా వైరస్ వుంది.. : ఎయిమ్స్ డైరెక్టర్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:13 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారత్‌లో రెండు, మూడు దశల్లో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఇపుడే దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని, కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. 
 
అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజల మధ్య లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నారు. ఈ సంక్రమణను అరికట్టాలంటే మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేయాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చివరి దశల్లో ఉందనీ, ఇలాంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments