Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2 - 3 దశల్లో కరోనా వైరస్ వుంది.. : ఎయిమ్స్ డైరెక్టర్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:13 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారత్‌లో రెండు, మూడు దశల్లో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఇపుడే దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని, కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. 
 
అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజల మధ్య లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నారు. ఈ సంక్రమణను అరికట్టాలంటే మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేయాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చివరి దశల్లో ఉందనీ, ఇలాంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments