Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సాధించిన భారత్

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (17:37 IST)
భారత్ మరో అరుదైన రికార్డు సాధించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. గత యేడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశంలో 75 శాతానికి పైగా జనాబాకు రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఒడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 75 శాతం మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు. 
 
మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. భారత్ ఈ మైలురాయి చేరుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments