దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 3320 కొత్త కేసులు

Webdunia
శనివారం, 9 మే 2020 (09:14 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కరోనా తీవ్రతపై కేంద్రం హెల్త్ బులిటెన్‌ని విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3320 మందికి కరోనా సోకగా 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీగా కేసులు నమోదవుతూ వున్నాయి. 
 
ముఖ్యంగా యాక్టివ్ కేసులు 39,834 ఉన్నాయని కేంద్రం తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇకపోతే.. 17,847మంది కరోనా నుంచి బయటపడ్డాయి. మృతులు రెండు వేలకు చేరగా... మొత్తం ఇప్పటి వరకు 60,000 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 1981గా ఉంది.
 
మరోవైపు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 150కు పైగా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 155 కరోనా కేసులు నమోదయ్యా యి. వీటితో కలుపుకొని మొత్తం కేసులు 3,214కు చేరాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,387 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments