Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేళ పెరిగిన వాయు కాలుష్యం

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (08:11 IST)
దీపావళి వేళ పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏఐక్యూ)లో వాయు కాలుష్యం స్థాయి 313గా నమోదయ్యింది. మధ్యాహ్నం రెండు గంటలు కాగానే ఏక్యూఐ స్థాయి 341గా నమోదయ్యింది. రాజధానిలోని 37 ఏక్యూఐ స్టేషన్లలోని 29 స్టేషన్లలో వాయుకాలుష్యం అత్యంత అధికంగా నమోదయ్యింది.

ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 318, గజియాబాద్‌లో 397, గ్రేటర్ నోయిడాలో 315, నోయిడాలో 357గా నమోదయ్యింది. గత ఏడాది దీపావళి సమయంలో ఏక్యూఐ 600 మార్కును దాటింది. 2017లో ఏక్యూఐ 367గా నమోదయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments