చర్చిలో నమాజ్.. ఇఫ్తార్ విందులో చర్చి ఫాదర్..

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:28 IST)
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగిన ఈ అరుదైన సంఘటన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. మహారాష్ట్రలోని ఓ చర్చి మత సామరస్యానికి వేదికైంది. కారణం ఆ చర్చిలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడమే. 
 
నాసిక్ నగరంలోని హోలీ క్రాస్ చర్చిలో ముస్లింలు నమాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు.. క్రిస్టియన్లు, ముస్లింలు కలిసి ఇఫ్తార్ విందును ఆరగించడం అరుదైన ఘటనగా నిలిచింది. ఇఫ్తార్ విందులో క్రిస్టియన్లతో పాటు చర్చి ఫాదర్ కూడా పాల్గొంటారు.
 
దీనిపై ముస్లిం పెద్దలు స్పందిస్తూ.. అందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది మత సామరస్యం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments