Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఇక 21 ఏళ్ల వారూ మద్యం తీసుకోవచ్చు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:28 IST)
అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించేందుకు అవసరమైన చట్టబద్ధ వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు కుదించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా వెల్లడించారు.

నూతన మద్యం పాలసీ ప్రకటన చేసిన ఆయన.. ఈ మార్పుల వల్ల వార్షిక ఎక్సైజ్‌ రెవెన్యూ 20 శాతం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. కొంత మంది మంత్రుల సిఫార్సు మేరకు ఈ నూతన మద్యం పాలసీకి క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేసిందని అన్నారు.

అయితే ఢిల్లీలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదని, అదేవిదంగా కొత్త వాటిని అనుమతులివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుక్నుట్లు చెప్పారు. ప్రస్తుతం 60 శాతం లిక్కర్‌షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అన్నారు.

ఈ మార్పులతో నగరంలో లిక్కర్‌ మాఫియాకు కళ్లెం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 850 మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, కానీ లిక్కర్‌ మాఫియా 2వేలకు పైగా అక్రమంగా దుకాణాలను నడుపుతుందని అన్నారు.

గత రెండేళ్లలో సుమారు 7 లక్షల అక్రమ లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశామని, 1939 మంది నిందితులు అరెస్టు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments