Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస‌న గుణం కోల్పోతే.. అది క‌చ్చితంగా క‌రోనానే

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (08:56 IST)
క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల గురించి యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ (యూసీఎల్‌) కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. ఆ వ‌ర్సిటీ ప‌రిశోధ ప్రకారం.. క‌రోనా సోకిన వారు వాస‌న గుర్తించ‌డం క‌ష్ట‌మే.

అయితే క‌రోనా వ‌ల్ల క‌లిగే ద‌గ్గు, జ్వ‌రం ల‌క్ష‌ణాల‌ క‌న్నా.. వాస‌న గుణం కోల్పోతే అప్పుడు క‌చ్చితంగా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు భావించ‌వ‌చ్చు అని యూసీఎల్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.

సుమారు 590 మందిపై జ‌రిపిన‌ ప‌రీక్ష‌ల ద్వారా ప‌రిశోధ‌కులు ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దాంట్లో 80 శాతం మంది వాస‌న గుణాన్ని కోల్పోయిన‌ట్లు చెప్పారు. కేవ‌లం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిపైనే ఈ ప‌రిశోధ‌న చేప‌ట్టారు.

ముక్కు, గొంతు, నాలుక వెనుభాగంలో ఉన్న క‌ణాల‌ను వైర‌స్ ప‌ట్ట‌డం వ‌ల్ల రోగులు వాస‌న గుణాన్ని కోల్పోతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు తేల్చారు.  ప్ర‌స్తుత త‌రుణంలో వాస‌న‌, రుచి కోల్పోయిన వారు కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవ‌డం ఉత్త‌మం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments