Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (17:34 IST)
గోవా ఎమ్మెల్యే మైఖేల్ లోబో రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఉత్తర గోవాలోని కలాంగూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లోబో మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో గోవాను సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
గోవా బీచ్‌లలో బెంగళూరుకు చెందిన వడా పావ్ వంటి ఆహార పదార్థాలను అమ్ముతుండగా, మరికొందరు ఇడ్లీ, సాంబారు అందిస్తున్నారని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా విదేశీ పర్యాటకుల రాక తగ్గడానికి ఇటువంటి కార్యకలాపాలు దోహదపడుతున్నాయని లోబో పేర్కొన్నారు.
 
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపిందని, ఈ దేశాల నుండి సందర్శకులు ఇకపై గోవాకు రావడం లేదని పేర్కొన్నారు. లోబో కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments