Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూ పేషెంట్‌పై వార్డు బాయ్‌ల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:50 IST)
ఛండీఘడ్ బిలాస్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళలు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స కోసం అడ్మిట్ కావాలన్నా జడుసుకునేలా ఓ ఘోరం జరిగింది. ఓ టీనేజీ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. వార్డు బాయ్‌లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిలాస్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
18 ఏళ్ల యువతి మే 18వ తేదీన మందులు తీసుకోవడం ద్వారా అలెర్జీకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో అడ్మిట్ చేసింది. అయితే తనపై జరిగిన ఘటన గురించి పేపరులో రాసి మరీ తల్లిదండ్రులకు చెప్పింది. 
 
తాను సామూహిక అత్యాచారానికి గురయ్యానని.. ఇందుకు వార్డు బాయ్స్ కారణమని చెప్పింది. ఈ వ్యవహారం మీడియా పుణ్యంతో లేటుగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
బాధితురాలి తండ్రి బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments