Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూ పేషెంట్‌పై వార్డు బాయ్‌ల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:50 IST)
ఛండీఘడ్ బిలాస్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళలు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స కోసం అడ్మిట్ కావాలన్నా జడుసుకునేలా ఓ ఘోరం జరిగింది. ఓ టీనేజీ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. వార్డు బాయ్‌లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిలాస్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
18 ఏళ్ల యువతి మే 18వ తేదీన మందులు తీసుకోవడం ద్వారా అలెర్జీకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో అడ్మిట్ చేసింది. అయితే తనపై జరిగిన ఘటన గురించి పేపరులో రాసి మరీ తల్లిదండ్రులకు చెప్పింది. 
 
తాను సామూహిక అత్యాచారానికి గురయ్యానని.. ఇందుకు వార్డు బాయ్స్ కారణమని చెప్పింది. ఈ వ్యవహారం మీడియా పుణ్యంతో లేటుగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
బాధితురాలి తండ్రి బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments