Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ తిమింగలం... రూ. 163 కోట్లు, 100 కిలోల బంగారం...

దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Webdunia
బుధవారం, 18 జులై 2018 (21:15 IST)
దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం పట్టుబటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్ ఆవరణలో పార్కింగ్ చేసి వున్న వాహనాల్లో నోట్ల కట్టలు, బస్తాల్లో డబ్బును చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇదంతా అక్రమ, లెక్కల్లో చూపని ఆదాయంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
 
తమిళనాడులోని ఎస్‌పీకే అండ్ కంపెనీ రోడ్లు, జాతీయ రహదారులను నిర్మించే కంపెనీగా గుర్తింపు వుంది. ఈ కంపెనీ ఆదాయం పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోమవారం నుంచి సోదాలు చేపట్టారు. కాగా ఈయనకి రాజకీయ నాయకులతో సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది. నగదు భారీగా వుండటంతో డబ్బు లెక్కించే యంత్రాలను తెచ్చి మరీ లెక్కిస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments