Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ తిమింగలం... రూ. 163 కోట్లు, 100 కిలోల బంగారం...

దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Webdunia
బుధవారం, 18 జులై 2018 (21:15 IST)
దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం పట్టుబటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్ ఆవరణలో పార్కింగ్ చేసి వున్న వాహనాల్లో నోట్ల కట్టలు, బస్తాల్లో డబ్బును చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇదంతా అక్రమ, లెక్కల్లో చూపని ఆదాయంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
 
తమిళనాడులోని ఎస్‌పీకే అండ్ కంపెనీ రోడ్లు, జాతీయ రహదారులను నిర్మించే కంపెనీగా గుర్తింపు వుంది. ఈ కంపెనీ ఆదాయం పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోమవారం నుంచి సోదాలు చేపట్టారు. కాగా ఈయనకి రాజకీయ నాయకులతో సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది. నగదు భారీగా వుండటంతో డబ్బు లెక్కించే యంత్రాలను తెచ్చి మరీ లెక్కిస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments