Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ తిమింగలం... రూ. 163 కోట్లు, 100 కిలోల బంగారం...

దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Webdunia
బుధవారం, 18 జులై 2018 (21:15 IST)
దేశంలోనే భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదు, బంగారం. ఆదాయపు పన్ను అధికారులు ఎస్పీకె అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 22 ప్రాంతాల్లో రూ. 163 కోట్లు పట్టుకున్నారు. ఇంకా 100 కిలోల బంగారం కూడా పట్టుబడటంతో ఐటీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం పట్టుబటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్ ఆవరణలో పార్కింగ్ చేసి వున్న వాహనాల్లో నోట్ల కట్టలు, బస్తాల్లో డబ్బును చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇదంతా అక్రమ, లెక్కల్లో చూపని ఆదాయంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
 
తమిళనాడులోని ఎస్‌పీకే అండ్ కంపెనీ రోడ్లు, జాతీయ రహదారులను నిర్మించే కంపెనీగా గుర్తింపు వుంది. ఈ కంపెనీ ఆదాయం పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ఐటీ అధికారులు సోమవారం నుంచి సోదాలు చేపట్టారు. కాగా ఈయనకి రాజకీయ నాయకులతో సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది. నగదు భారీగా వుండటంతో డబ్బు లెక్కించే యంత్రాలను తెచ్చి మరీ లెక్కిస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments