Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (22:13 IST)
తన భార్య కళ్ళలో కారం పొడి చల్లి సజీవ దహనం చేసిన దారుణ నేరానికి ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించింది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ కోర్టు. వివరాల్లోకి వెళితే.. సచిన్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తన భర్త ప్రవర్తనను భార్య వ్యతిరేకించింది. 
 
ఈ వ్యవహారంపై రోజూ గొడవలు జరిగేవి. ఇంకా తన భార్యను కొడుతుండేవాడని తెలిసింది. ఆమెను వేధించడంలో అతని అత్తమామలు కూడా తోడయ్యారు. బాధితురాలు మరణించే సమయానికి 35 సంవత్సరాలు. 2012లో మృతురాలు సచిన్‌ను వివాహం చేసుకుంది.  
 
ఈ సంఘటన ఏప్రిల్ 3, 2022న జరిగింది. ఆ రోజు తన భార్యను వేధింపులకు గురి చేసి.. సచిన్ ఆమె కళ్ళలో కారం పొడి చల్లాడు. ఆపై ఆమెను సచిన్ తల్లిదండ్రులు, బంధువుల మద్దతుతో ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. మూడు నెలలకు పైగా ప్రాణాలతో పోరాడిన ఆమె జూలై 3, 2022న మరణించింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్‌ అదనపు సెషన్స్ జడ్జి అనుపమ్ సింగ్ సచిన్‌కు జీవిత ఖైదు, రూ. 25,000 జరిమానా విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments