Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (21:11 IST)
Maharashtra
Maharashtra: స్మార్ట్ ఫోన్ల వల్ల కొంపలు కొల్లేరు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఓ వైపు వేధిస్తుంటే.. మరోవైపు స్మార్ట్ ఫోన్ల వాడకంతో అన్నీ విషయాల్లో నిర్లక్ష్యం తాండవం ఆడుతోంది. తాజాగా ఓ తండ్రి తన ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. తన నాలుగేళ్ల కుమారుడిని పోగొట్టుకున్నాడు. మొబైల్ చూస్తూ వచ్చిన తండ్రి.. తన నాలుగేళ్ల కుమారుడు వెనకనే వస్తున్నాడనుకున్నాడు. 
 
కానీ కారు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ తండ్రి వెనక వున్న బాలుడు కారు ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అంతే ఆ కారు ఆ బాలుడిపై ఎక్కి దిగింది. నిమిషాల్లో తీవ్ర గాయాలతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ప్రాణాలు కొట్టుకుంటూ చివరికి మరణించాడు. 
 
ఇదంతా చూసి ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారు డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. కారు డ్రైవర్‌పై చేజేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments