Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (21:11 IST)
Maharashtra
Maharashtra: స్మార్ట్ ఫోన్ల వల్ల కొంపలు కొల్లేరు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఓ వైపు వేధిస్తుంటే.. మరోవైపు స్మార్ట్ ఫోన్ల వాడకంతో అన్నీ విషయాల్లో నిర్లక్ష్యం తాండవం ఆడుతోంది. తాజాగా ఓ తండ్రి తన ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. తన నాలుగేళ్ల కుమారుడిని పోగొట్టుకున్నాడు. మొబైల్ చూస్తూ వచ్చిన తండ్రి.. తన నాలుగేళ్ల కుమారుడు వెనకనే వస్తున్నాడనుకున్నాడు. 
 
కానీ కారు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ తండ్రి వెనక వున్న బాలుడు కారు ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అంతే ఆ కారు ఆ బాలుడిపై ఎక్కి దిగింది. నిమిషాల్లో తీవ్ర గాయాలతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ప్రాణాలు కొట్టుకుంటూ చివరికి మరణించాడు. 
 
ఇదంతా చూసి ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కారు డ్రైవర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. కారు డ్రైవర్‌పై చేజేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments