భార్యతో గొడవలు.. స్నేహితులతో కలిసి రేప్ చేయించాడు..

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:46 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు సామాన్యం. అయితే భార్యతో ఏర్పడిన గొడవలతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయంలో ఒక ఇంటిని నిర్మించుకుని దానిలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
దీంతో విసిగిపోయిన భర్త.. భార్యను ఆమె పుట్టింటికి వెళ్లి వదిలేసివచ్చాడు. పుట్టింటికి వెళ్లిన భార్య మళ్లీ మెట్టింటికి వెళ్లింది. కానీ ఇద్దరి మధ్య గొడవులు ఆగలేదు. దీంతో విచక్షణను కోల్పోయాడు. 
 
వెంటనే తన భార్యను గదిలో బంధించి, తన పొలం యజమాని, అతని సోదరుడితో కలిసి భార్యపై అత్యాచార అఘాయిత్యం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments