Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవలు.. స్నేహితులతో కలిసి రేప్ చేయించాడు..

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:46 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు సామాన్యం. అయితే భార్యతో ఏర్పడిన గొడవలతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయంలో ఒక ఇంటిని నిర్మించుకుని దానిలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
దీంతో విసిగిపోయిన భర్త.. భార్యను ఆమె పుట్టింటికి వెళ్లి వదిలేసివచ్చాడు. పుట్టింటికి వెళ్లిన భార్య మళ్లీ మెట్టింటికి వెళ్లింది. కానీ ఇద్దరి మధ్య గొడవులు ఆగలేదు. దీంతో విచక్షణను కోల్పోయాడు. 
 
వెంటనే తన భార్యను గదిలో బంధించి, తన పొలం యజమాని, అతని సోదరుడితో కలిసి భార్యపై అత్యాచార అఘాయిత్యం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments