Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (12:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్‌ కుమార్‌కు ఇచ్చి పెళ్లి జరిపించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాజాగా అతడు అలా ఎందుకు చేశాడో వివరించాడు.
 
ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం మనం చూశాను అని బబ్లూ వార్తా సంస్థ పీటీఐతో అన్నాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మీరట్ ఘటనే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందన్నాడు. 
 
మీరట్‌లో ఏమి జరిగిందో చూసిన తర్వాత తామిద్దరం ప్రశాంతంగా జీవించగలిగేలా నా భార్యను ఆమె ప్రియుడుతి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను అని బబ్లూ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, వేరే రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసే బబ్లూ గత 2017లో రాధిక అనే మహిళను పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాధికకు స్థానికంగా ఉండే విశాల్ అనే యువకుడుతో పరిచయం, ప్రేమ, వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుకున్న బబ్లూ.. తన భార్యకు, ఆమె ప్రియుడుకి వివాహం జరిపించాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments