Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది.. భర్త చంపేశాడా?

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:11 IST)
అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక్‌(30). దంపతులిద్దరు భవన నిర్మాణ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం ఉదయం పది గంటలవుతున్నప్పటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు ఎన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
స్థానికుల ఫిర్యాదు మేరకు సుగంధి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్ళి చూశారు. అక్కడ సుగంధి మృతి చెంది వుండడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల అందించిన సమాచారంతో అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మాలిక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments