Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో సంబంధం ఉందనీ భార్యపై యాసిడ్ పోసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (07:21 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషాలోని కొంధమాల్ జిల్లాలోని డిమిరిగూడ అనే ప్రాంతంలో దంపతులు జీవిస్తున్నారు. అయితే, భార్యపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు మహిళపై యాసిడ్ పోశాడు. 
 
అది కూడా పడరానిచోట పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తర్వాత ఫూల్బనిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన వెంటనే పరారైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు (సెక్షన్ 307) నమోదు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments