Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశాల నుంచి వందలాది మంది ఆచూకీ లేదు.. ఆందోళనలో భారత్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:24 IST)
ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వందలాది మంది ప్రజలు ఆచూకీ తెలియడం లేదు. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమైవున్నారు. ప్రపంచ దేశాలను కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పురుడు పోసుకుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఆచూకీ కోసం ఇప్పటివరకు తెలియరావడం లేదు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైకు వెయ్యి మందికిపైగా వచ్చారు. వీరిలో కేవలం 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ముఖ్యంగా, బీహార్‌కు వచ్చిన 281 మంది ఆఫ్రికా దేశస్థుల జాడ కనిపించక పోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు, దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వచ్చిన వస్తున్న ఆఫ్రికా పౌరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మొహరించింది. ఈ రాష్ట్రంలోని నాలుగు విమానాశఅరయాల్లో సిబ్బంది ఉంచినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments