పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:50 IST)
కేరళ రాష్ట్రంలో ఓ భయానక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు లభ్యమయ్యాయని, అధికారులు తెలిపారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంటిని అసాంఘిక శక్తులు వినియోగిస్తున్నాయని అక్కడి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లోని ప్రిడ్జిలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే, అవి చాలాయేళ్ల కిందటివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఎముకలు ఎవరివి, ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత రావాల్సివచ్చింది. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఆ ఇల్లు ఎర్నాకుళం స్థానికుడిగా గుర్తించారు. దాదాపు 15 - 20 యేళ్ల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments