Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సరిహద్దుల్లో భారీగా డబ్బు, బంగారం పట్టివేత... ఏపీ మంత్రిదంటూ ప్రచారం?

Webdunia
గురువారం, 16 జులై 2020 (06:50 IST)
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపం సరిహద్దుల్లో... ఓ వాహనంలో భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం ఏపీకి చెందిన ఓ మంత్రిది అని ప్రచారం జరుగుతోంది.

ఆ వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా ముగ్గురు వ్యక్తులు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి రావడంతో తమిళనాడు పోలీసులు తనిఖీచేశారు.

అరంబాక్కం సమీపంలోని ఎలాపూర్‌ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా వాహనంలో కోటి రూపాయల నగదు, భారీగా బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఒంగోలుకు చెందిన ఇద్దరు, చిలకలూరిపేటకు చెందిన ఒకరు ఉన్నారు. వాళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? డబ్బు, బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments