Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క మాంసానికి భారీ డిమాండ్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:22 IST)
స్టార్ హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన ఘటనే ఇందుకు కారణం.

త్రిపుర - మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. త్రిపుర నుంచి మిజోరాంకు వీధి కుక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు.

మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో త్రిపుర నుంచి అక్కడికి శునకాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు పెట్టి కొనుకుంటారని వారు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments