జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగ్... సుప్రీంలో పిటిషన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (09:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఓ బావిలో శివలింగం వెలుగు చూసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ మహిళల తరపు న్యాయవాది వెంటనే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా సీల్ చేశారు. ఈ మేరకు వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు
 
ఇదిలావుంటే, సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. దీంతో సర్వత్వా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments