Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చు.. సుప్రీం కోర్టు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:29 IST)
దేశంలో కరోనా సంక్షోభంపై సుప్రీంకోర్టులో సుమోటోగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరే.. అంతేగాకుండా.. కరోనా పాజిటివ్ రిపోర్టు లేకపోయినా..రోగిని చేర్చుకోమని ఏ ఆసుపత్రి నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులు నడుచుకోవాలని సూచించింది.
 
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడెంచల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఉందని.. ఒక్క విడతలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయకపోతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
భారతదేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని రోగులకు కొంత ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఎందుకంటే పలు రాష్ట్రాలు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments