Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనక

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (18:29 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు తెలియజేసింది. 
 
ఆ లేఖను రక్తంతో రాసి పంపింది. తన జీవితాన్ని నాశనం చేసిన కామాంధులకు శిక్షపడేలా చేయాలని వేడుకుంది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని.. నిందితులకు పెద్ద మనుషుల అండ వుండటంతో కేసును వెనక్కి తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. 
 
ఇకపోతే... గ‌తేడాది మార్చి 24న దివ్యా పాండే, అంకిత్ వ‌ర్మ‌లు త‌న కూతురిని రేప్ చేశారంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా పోలీసులు, రేపిస్టుల వేధింపులు అధికమవుతున్నాయని బాధితురాలు వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments