Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫెయిల్.. బస్సు బోల్తాపడటంతో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:51 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా 42 మంది గాయపడ్డారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గంజామ్ - కందమాల్ సరిహద్దుల్లో కళింగ ఘాట్ వద్ద ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి  బోల్తాపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments