Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమ సంబంధం... పరువు హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (09:57 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షమ్లి జిల్లాలోని ముండేట్‌ కాలా గ్రామానికి చెందిన సత్వతి అనే మహిళ సొంత మరిదితో అక్రమ సంబంధం ఉంది. దీంతో ఆ మహిళ తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆమెపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ మైదానంలో పడేశారు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సత్వతి తండ్రి, సోదరుడితోపాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వీరివద్ద విచారణ జరుపగా, హత్య చేసినట్టు అంగీకరించారని.. తమ కుటుంబ పరువును కాపాడేందుకు ఈ చర్యకు దిగినట్లు చెప్పారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments