Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఎక్కడున్నారో చూపెట్టండి.. డిన్నర్ చేయని హనీప్రీత్ సింగ్

సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకు

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:40 IST)
సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకుంది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అంబాలాలోని కేంద్ర కర్మాగారానికి తరలించారు. 
 
జైలులో తొలి రోజు రాత్రి ఆమె భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్‌లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్‌ను చూపించాలని ఆమె వేడుకుందని అధికారులు తెలిపారు. 
 
హనీప్రీత్ సింగ్‌కు బీపీ పెరిగిందని అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు ఆమెను పరిశీలించిన అనంతరం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని చెప్పారు. ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని వైద్యులు వెల్లడించినట్లు జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments