Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఎక్కడున్నారో చూపెట్టండి.. డిన్నర్ చేయని హనీప్రీత్ సింగ్

సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకు

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:40 IST)
సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకుంది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అంబాలాలోని కేంద్ర కర్మాగారానికి తరలించారు. 
 
జైలులో తొలి రోజు రాత్రి ఆమె భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్‌లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్‌ను చూపించాలని ఆమె వేడుకుందని అధికారులు తెలిపారు. 
 
హనీప్రీత్ సింగ్‌కు బీపీ పెరిగిందని అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు ఆమెను పరిశీలించిన అనంతరం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని చెప్పారు. ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని వైద్యులు వెల్లడించినట్లు జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments