Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకొచ్చిన వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (13:13 IST)
డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకొచ్చిన వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిమాండ్ పూర్తికావడంతో ఆమెకు కోర్టుకు తెచ్చిన పోలీసులు.. హనీప్రీత్ విచారణకు ఎంతమాత్రమూ సహకరించలేదన్నారు. 
 
వాదోపవాదాలు పూర్తయిన తర్వాత హనీప్రీత్ సింగ్‌ను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అక్కడే హనీ కోసం ఎదురుచూస్తున్న మీడియా ఒక్కసారిగా ఆమెతో మాట్లాడేందుకు ముందుకెళ్లింది. దీంతో హనీప్రీత్‌ను వేగంగా పోలీస్ వ్యానులోకి తీసుకెళ్లారు. 
 
ఆమె వ్యాన్ అలా ఎక్కగానే.. కింద ఓ తెగిపడిన మహిళ చెప్పు కనిపించింది. అది హనీప్రీత్‌దో కాదో.. అందరూ దాన్ని హనీప్రీత్‌ చెప్పుగానే భావించారు. మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ చెప్పు ఫోటోలు తీసుకేందుకు ఎగబాకారు. ఎంతోమంది సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. కాగా, కోర్టుకు వచ్చిన హనీప్రీత్ తనకు నడుం నొప్పిగా ఉందని, నిలుచోలేకపోతున్నానని, చేతులు జోడించి పోలీసులను వేడుకుందని జాతీయ మీడియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments