Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరఢా ఝుళిపించిన కేంద్రం.. విదేశీయుల వీసాలు రద్దు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:01 IST)
కేంద్రం కొరఢా ఝుళిపించింది. జనతా కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేసింది. ఈ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ సంస్థ ఈ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 
 
ఇందులో పలు కరోనా బాధిత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరి వీసాలను రద్దు చేసింది. అలాగే, మరో 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్టులో ఉంచుతూ కేంద్రం ఆదేశారు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ముఖ్యంగా, పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగి కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. తద్వారా విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలుజారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments