Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరఢా ఝుళిపించిన కేంద్రం.. విదేశీయుల వీసాలు రద్దు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:01 IST)
కేంద్రం కొరఢా ఝుళిపించింది. జనతా కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేసింది. ఈ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ సంస్థ ఈ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 
 
ఇందులో పలు కరోనా బాధిత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరి వీసాలను రద్దు చేసింది. అలాగే, మరో 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్టులో ఉంచుతూ కేంద్రం ఆదేశారు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ముఖ్యంగా, పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగి కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. తద్వారా విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలుజారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments