Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో మే 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

సెల్వి
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (14:49 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 3న గోవాలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ గోవా యూనిట్ అధ్యక్షుడు సదానంద్ తనవాడే మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తర గోవాలోని మపుసాలో జరిగే సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారని చెప్పారు. 
 
"గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో మాకు మంచి మద్దతు లభించింది. మే 3వ తేదీన మపుసాలో జరిగే అమిత్ షా సమావేశానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని తనవాడే చెప్పారు. 
 
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉత్తర గోవా నుండి కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మరియు దక్షిణ గోవా నుండి పారిశ్రామికవేత్త పల్లవి డెంపోను పోటీకి దింపింది. లోక్‌సభ మూడో దశ ఎన్నికలలో కోస్తా రాష్ట్రంలో మే 7న పోలింగ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments