Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:40 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఆయన ఆ రాత్రికి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం త్రిపురకు వెళ్లి అక్కడ రథయాత్రను ప్రారంభిస్తారు. 
 
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ రథ యాత్రను ప్రారంభించనుంది. ఈ రథయాత్రను ప్రారంభించేందుకు అమిత్ షా బుధవారం రాత్రే అగర్తలకు చేరుకోవాల్సి వుంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో గౌహతి విమానాశ్రయంలో దించేశారు. 
 
గురువారం అగర్తలకు చేరుకుని అక్కడ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన బిశ్వాస్ రథ యాత్రను ప్రారంభిస్తారు. ఆ ర్వాత ధర్మనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. గురువారం మధ్యాహ్నం ఓ కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌కు బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments