Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌నాథ్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే చంపేస్తాం : హిజ్‌బుల్ హెచ్చరిక

భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హిజ్‌బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ బహిరంగ హెచ్చరిక చేశారు. పాకిస్థాన్‌లో అడుగుపెడితే ఆయనను హత్య చేస్తామని ప్రకటించింది.

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (10:14 IST)
భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హిజ్‌బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ బహిరంగ హెచ్చరిక చేశారు. పాకిస్థాన్‌లో అడుగుపెడితే ఆయనను హత్య చేస్తామని ప్రకటించింది. 
 
పాక్ వేదికగా సార్క్ సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ను పాక్ రానీయమంటూ హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైయద్ సలాహుద్దీన్ హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌‌కు జరపనున్న పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. 
 
కాగా, సలావుద్దీన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌ అనంతరం అక్కడ చెలరేగిన హింసాకాడపై పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సార్క్ సదస్సు కోసం పాక్ వెళ్లనున్నారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments