Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-3 జైత్రయాత్ర.. భావోద్వేగంలో ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (19:28 IST)
Chandrayaan-3
"చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ భావోద్వేగానికి గురైయ్యారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమవడంతో ఆయన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే చంద్రయాన్ 3 కోసం పని చేసిన శాస్త్రవేత్తల బృందం... మిషన్ సక్సెస్ కావడంతో హ్యాపీగా వున్నారని చెప్పారు. ఈ మిషన్‌కు డైరెక్టర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంచాలా గర్వంగా ఉంది.
 
మిషన్ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతిదీ ఖచ్చితంగా జరిగిందని వీరముత్తువేల్ తెలిపారు. చంద్రుడిపై మెల్లగా దిగిన నాలుగో దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది. అలాగే చంద్రుని దిగువ భాగానికి దగ్గరగా ఉన్న మొదటి దేశం భారతదేశం అని, దీనిని దక్షిణ ధ్రువం అని పిలుస్తారని వీరముత్తువేల్ అన్నారు. 
 
చంద్రయాన్-3 అనే వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై ల్యాండ్ అయింది. దీనిని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఈ వ్యోమనౌక సుమారు రెండు వారాల పాటు పని చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments