Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-3 జైత్రయాత్ర.. భావోద్వేగంలో ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (19:28 IST)
Chandrayaan-3
"చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ భావోద్వేగానికి గురైయ్యారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమవడంతో ఆయన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే చంద్రయాన్ 3 కోసం పని చేసిన శాస్త్రవేత్తల బృందం... మిషన్ సక్సెస్ కావడంతో హ్యాపీగా వున్నారని చెప్పారు. ఈ మిషన్‌కు డైరెక్టర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంచాలా గర్వంగా ఉంది.
 
మిషన్ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతిదీ ఖచ్చితంగా జరిగిందని వీరముత్తువేల్ తెలిపారు. చంద్రుడిపై మెల్లగా దిగిన నాలుగో దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది. అలాగే చంద్రుని దిగువ భాగానికి దగ్గరగా ఉన్న మొదటి దేశం భారతదేశం అని, దీనిని దక్షిణ ధ్రువం అని పిలుస్తారని వీరముత్తువేల్ అన్నారు. 
 
చంద్రయాన్-3 అనే వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై ల్యాండ్ అయింది. దీనిని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఈ వ్యోమనౌక సుమారు రెండు వారాల పాటు పని చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments