Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహాత్మా గాంధీ'ని తుపాకీతో కాల్చిన ఝాన్సీ అరెస్టు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:01 IST)
జాతిపిత వర్థంతి రోజున మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను తుపాకీతో కాల్చిన అఖిల భారత మహాసభ నాయకురాలు పూజా పాండేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు భర్త అశోక్ పాండేలను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. 
 
గాంధీ 71వ వర్థంతి వేడుకల రోజున హంతకుడు గాడ్సే మాతృసంస్థ హిందూ మహాసభ ఆధ్వర్యంలో గాడ్సే మహావీరుడుగా పేర్కొంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పూజా పాండేతో పాటు అశోక్ పాండేలు మరికొంతమంది హిందూ మహాసభ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత గాంధీకి వ్యతిరేకంగా, గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పూజా పాండేతో పాటు ఆమె భర్త పారిపోయారు. వారి కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments