Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:20 IST)
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్రంలో తృతీయ ప్రౌవృత్తిగా హిజ్రాలుగా గుర్తించిన పభుత్వం వారికి ఓటు హక్కు కల్పించి అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషన్‌లో కోరారు. 
 
ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌కే కౌల్‌, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాససం విచారణ జరిపింది. ఈ సమస్యపై పొరుగుదేశాల్లో అమలవుతున్న తీరును పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికను దాఖలు చేయాలని దేవప్రశాంతను నియమించిన న్యాయమూర్తులు తదుపరి విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments