ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

ఐవీఆర్
ఆదివారం, 15 జూన్ 2025 (10:12 IST)
కేదార్‌నాథ్ నుండి గుప్త్ కాశీకి వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో అదృశ్యమైంది. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ మాట్లాడుతూ... ఆ అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయిందని ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ మరణించారు.
 
కేదార్‌నాథ్ నుండి గుప్త్ కాశీకి వెళ్తున్న VTBKA/BELL 407 హెలికాప్టర్ ఉదయం 5.20 గంటలకు గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, హెలికాప్టర్‌లోని ప్రయాణికులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందినవారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments