Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల దిగ్బంధంలో చెన్నై, నెల్లూరులో భారీ వర్షం, సాయంత్రానికి తీరం దాటనున్న వాయుగుండం

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (09:09 IST)
చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో వున్న వాయుగుండం గురువారం రాత్రి తమిళనాడులోని కరైకాల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
ఈ వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. చెన్నై మహానగరం సహా మరో 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరులో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments