Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల దిగ్బంధంలో చెన్నై, నెల్లూరులో భారీ వర్షం, సాయంత్రానికి తీరం దాటనున్న వాయుగుండం

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (09:09 IST)
చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో వున్న వాయుగుండం గురువారం రాత్రి తమిళనాడులోని కరైకాల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
ఈ వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. చెన్నై మహానగరం సహా మరో 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరులో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments