Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు, సముద్ర మట్టంతో సమానంగా వరద నీరు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (13:17 IST)
ముంబై వర్షాలు
గత 46 ఏళ్ల తర్వాత ఆగస్టు నెలలో ముంబై మహా నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు ఒకవైపు తుఫాను గాలులు 107 కిలోమీటర్ల వేగంతో ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ప్రారంభమయ్యే దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.
 
సబర్బన్ రైలు, బస్సు సేవలు, సాధారణ జీవితానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. అవసరమైన సేవలను మినహాయించి అన్ని కార్యాలయాలు మూసివేయబడ్డాయి. రాబోయే కొద్ది గంటల్లో మరింత భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments