Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ పరలోకానికి!.. ఎలా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (08:28 IST)
భర్త ఎక్కడో దేశం కాని దేశం థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. భార్య ఇద్దరు పిల్లలతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంటోంది. భర్త ఫోన్ చేయడంతో మాట్లాడుతూ మంచంపైన కూర్చుంది. ఇంతలో అప్పటికే మంచం పైన ఉన్న రెండు పాములు ఆమెను కాటేశాయి.

రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య గీత పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. బుధవారం రాత్రి భర్త ఫోన్ చేయడంతో గీత మంచం మీద కూర్చుని మాట్లాడుతోంది. ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే మంచంపై రెండు పాములు కనిపించాయి. వాటిని చూసి పాములు అని గట్టిగా అరిచే లోపే అవి కాటేశాయి.

దాంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే లోపు ఆమె నోటి నుంచి నురగలు వస్తున్నాయి. వెంటనే వారు గీతను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో గీత ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments