Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేడీఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే రుణమాఫీ : కుమార స్వామి

కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (09:51 IST)
కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి కన్నీటిని తుడిచే నేత కంటికి కనిపించడం లేదన్నారు. 
 
ముఖ్యంగా రైతులు కష్టాలలో ఉన్నారని నదీ నీరు లభించడం లేదని కొన్నేళ్ల కాలంగా సాగు చేసిన పంట చేతికి రావడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం సున్నితమైన అంశంగా భావించడం లేదన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు రూ.2,500 కోట్లు రుణమాఫీ చేశానన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే 24 గంటలలోగానే రుణమాఫీ చేస్తానని ప్రకటించారు 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments