Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేడీఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే రుణమాఫీ : కుమార స్వామి

కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (09:51 IST)
కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి కన్నీటిని తుడిచే నేత కంటికి కనిపించడం లేదన్నారు. 
 
ముఖ్యంగా రైతులు కష్టాలలో ఉన్నారని నదీ నీరు లభించడం లేదని కొన్నేళ్ల కాలంగా సాగు చేసిన పంట చేతికి రావడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం సున్నితమైన అంశంగా భావించడం లేదన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు రూ.2,500 కోట్లు రుణమాఫీ చేశానన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే 24 గంటలలోగానే రుణమాఫీ చేస్తానని ప్రకటించారు 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments