Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మే- మధురై హైకోర్టు

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (12:58 IST)
తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మేన‌ని మ‌దురై ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. న‌టి క‌స్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌పై చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌దురై తిరున‌గ‌ర్‌లో నాయుడు మ‌హాజ‌న్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
 
ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ్గా.. న‌టి క‌స్తూరి త‌ర‌ఫున మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సూచించిన వర్గానికి చెందిన వారిపై మాత్రమే మాట్లాడారని, ఈ విషయమై వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు నమోదైంది. 
 
ఈ కేసు పిటిష‌న్‌పై ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరో కేసు విచారిస్తున్న సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నటి కస్తూరి హాజరయ్యారు. వీడియో ఆఫ్‌ చేసి మైక్‌ మాత్రమే ఆన్‌లో ఉంచి ఆమె మాట్లాడినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments