Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు లైవ్ పెట్రోల్ బాంబులు.. అనిల్ విజ్

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (15:05 IST)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్, ప్రియాంకగాంధీలను మీరట్ నగర సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆపివేసిన తర్వాత బీజేపీ సీనియర్ నాయకుడైన మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ''లైవ్ పెట్రోల్ బాంబులు'' వంటి వారని హర్యానా మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎక్కడికి వెళ్లితే అక్కడ మంటలు రేపుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు కాలు మోపిన ప్రతీ చోటా మంటలు రేగి ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. 
 
ఇంకా అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్‌ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments