Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకులతో ఇంట్లో అసభ్యకర భంగిమలో చెల్లి.. చంపేసిన సోదరులు

హర్యానా రాష్ట్రంలో తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు సోదరులు కలిసి పరువు హత్య చేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు కొందరు యువకులతో కలిసి అభ్యంతర భంగిమలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేని ఆ ముగ్గురు సోదరులు ఆగ్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:51 IST)
హర్యానా రాష్ట్రంలో తోడపుట్టిన చెల్లెల్ని ముగ్గురు సోదరులు కలిసి పరువు హత్య చేశారు. సొంత ఇంట్లోనే తమ చెల్లెలు కొందరు యువకులతో కలిసి అభ్యంతర భంగిమలో ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేని ఆ ముగ్గురు సోదరులు ఆగ్రహంతో రగిలిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ జిల్లా బిధాల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల ప్రీతి ఇంట్లోనే కొందరు యువకులతో అభ్యంతరకరమైన రీతిలో ఉండటాన్ని తన ముగ్గురు సోదరులు చూశారు. అంతే... ఆగ్రహించిన ముగ్గురు సోదరులు ముకేష్, సందీప్, సోనులు చెల్లెలైన ప్రీతికి విషం ఇచ్చి హతమార్చారు. ఆపై చెల్లెలు మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా దహనం చేశారు. ఈ ఘటనపై బుధియా గ్రామ సర్పంచి ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన పోలీసులు నిందితులైన ముకేష్, సందీప్ లను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments