Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. మార్షల్స్‌పై వైకాపా ఎమ్మెల్యేల దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పెద్ద రభస జరిగింది. 'ప్రత్యేక హోదాపై' చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు తక్షణం అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వైకాపా సభ్యులు స్పీకర్ పో

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పెద్ద రభస జరిగింది. 'ప్రత్యేక హోదాపై' చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు తక్షణం అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు చుట్టూ రక్షణ వలయంగా మార్షల్స్‌పై వైకాపా సభ్యులు దాడికి పాల్పడ్డారు. 
 
దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన కోడెల, "మార్షల్స్‌పై దాడి చేయవద్దు" అని పదే పదే విజ్ఞప్తి చేశారు. మీకు సభ్యత ఉంటే దయచేసి కూర్చోవాలని హితవు పలికారు. ప్రభుత్వం హోదాపై చర్చకు సిద్ధమేనని, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తర్వాత, ప్రకటన చేసిన అనంతరం చర్చిద్దామని కోడెల వెల్లడించినా వైకాపా సభ్యులు అందుకు అంగీకరించలేదు. వైకాపా సభ్యులు చాలా పొరపాటు చేస్తున్నారని, ఈ దౌర్జన్యం సరికాదని కోడెల వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments